సామాజిక కార్యకర్త మధుబాబు చికిలే విద్యార్థుల కోసం రాసిన “హౌస్ అఫ్ టాలెంట్స్ “పుస్తకాన్ని నాగార్జున హై స్కూల్ కరెస్పాండంట్, మధుబాబు యొక్క గురువు శ్రీ బి. కిషన్ రావు గారు పుస్తకవిష్కరణ చేసారు. మాక్దుం నగర్ నాగార్జున స్కూల్ లో ఈ కార్యక్రమం జరిగింది.. పూర్వ విద్యార్థిని అయన అభినందించారు.. ఈ కార్యక్రమంలో న్యాయవాది శ్రీనివాస్ మరియు స్కిలోక్రాట్ సందీప్ బల్లెం పాల్గొన్నారు.
సామాజిక కార్యకర్త మధుబాబు చికిలే విద్యార్థుల కోసం రాసిన “హౌస్ అఫ్ టాలెంట్స్ “పుస్తకాన్ని
RELATED ARTICLES



