ePaper
Friday, September 18, 2026
ePaper
Homeఎడిటోరియల్3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

📰 Generate e-Paper Clip

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

డీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో3వ వార్డులో ప్రగతి శ్రీపాల్ రెడ్డి పర్యటించి స్థానిక ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి సమస్యలను.స్వయంగాతెలుసుకుని,వాటిపరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ రాములు,4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము,3వ వార్డు అధ్యక్షులు అనంతగిరి శీను, 4వ వార్డు అధ్యక్షులు షేక్ యాకుబ్ పాషా, బయ్య లింగయ్య, కార్యదర్శి జీనక శ్రీను,జీనక ముత్తయ్య,యువ నాయకులు బల్లెం రవి, జీనక ఉదయ్, తగురు శ్రీను, అనంతగిరి రవి, గంగుల వెంకటేష్, బోర లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!