మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
,, మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత నమస్తే భారత్,, 1/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నట్లు, మక్తల్ ఎస్ఐ,,పి, రాజు తెలిపారు ఆయన మాట్లాడుతూ సంబంధించిన నిబంధనాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మండలాల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వడం రవాణా చేయడం నిలువ చేయడం చట్టరీతి నేరమని ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎస్సై పి రాజు హెచ్చరించారు