NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 10:29 am Posted by : NAMASTHE BHARAT

సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం

సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం

బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్.రేఖ లలిత వెంకటేశ్వర్లు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సీతారాంపురం కాలనీలో వినాయక ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్ రేఖ లలిత వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, కాలనీ ప్రజలకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వినాయక కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు