సోసైటీ వద్ధ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సోసైటీ వద్ధ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖానాపురం ఆగష్టు 15( నమస్తే భారత్ ) : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఖానాపురం సోసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధి కోసం సోసైటీ పాలకవర్గం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్...