NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 6:48 pm Posted by : NAMASTHE BHARAT

బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం

*బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం*

 

మఖ్తల్ నియోజకవర్గం నర్వ మండలం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయడమేమనగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నర్వ మండల కేంద్రంలోని,, 5/9/2026/ నాడు, శనివారం, రోజు, ఉదయం 10:00 గంటలకు చేరుకోవాలి* ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ చౌరస్తా ర్యాలీ, లో, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాము ,🙏🏻

 

 

ఇటు సమావేశానికి ముఖ్య అతిథులుగా

*మక్తల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌ”శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు హాజరు అవుతున్నారు*

దయచేసి అందరూ తప్పకుండా హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి🙏🏻

 

*మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము*

 

*మీ……..*

 

మహేశ్వర్ రెడ్డి, నర్వ

,మండలం బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు