మరిపెడ మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా

మరిపెడ మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా నమస్తే భారత్:-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు హల్వాల వీరయ్య పాల్గొని మాట్లాడుతూ మండలంలో ఉపాధి పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని అంతర్గత రహదారులు సైడ్ డ్రైనేజ్ వ్యవస్థను మెరూపరచాలని ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ పహారి గోడలు మంచినీరు టాయిలెట్స్ కాళీ పోస్టులను భర్తీ చేయాలని మండల...