రూ.484 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

రూ.484 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం ​ జిల్లా పరకాలలో విజయోత్సవ సభ ​హింద్రా డెయిరీ శంకుస్థాపన, 100 పడకల ఆసుపత్రి ప్రారంభం ​వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – సీఎం రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి   ​హనుమకొండ, ఆగస్టు 16 (నమస్తే భారత్) : వరంగల్‌ గడ్డకు గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి మరియు ప్రజా చైతన్యం ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో...